Header Banner

అమరావతి రైతులకు గుడ్ న్యూస్-రెండో విడత భూసేకరణ! ఫ్లాట్లు ఇలా..!

  Tue Jun 03, 2025 12:54        Politics

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనుల్ని శరవేగంగా చేపట్టేందుకు పావులు కదులుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి పనుల్ని పునఃప్రారంభం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రెండో విడతలో మరింత భూసేకరణ చేసేందుకు ప్లాన్ రెడీ చేసింది. ఇందులో భాగంగా వివాదాలకు తావు లేకుండా భూసమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని నిర్ణయించింది.

అమరావతిలో తొలి విడతలో అప్పట్లో జరిగిన భూసమీరణ విజయవంతమైంది. అప్పట్లో 36 వేల ఎకరాలను ఈ పద్ధతిలో సేకరించారు. ఇప్పుడు రెండో విడతలో 40 నుంచి 45 వేల ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పెదకూరపాడు, తాడికొండ మండలాల్లో ఇలా భూముల్ని తీసుకోవాలని నిర్ణయించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 26 వేల ఎకరాలు, తాడికొండలో 12 వేల ఎకరాలు మొత్తం 38 వేల ఎకరాలు ఇప్పటికే రైతులు స్వచ్చందంగా ఇచ్చేందుకు అంగీకరించారని ప్రభుత్వం చెబుతోంది. కాబట్టి మిగిలిన భూమిని కూడా త్వరలోనే సేకరించనున్నారు.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!


అమరావతిలో రెండో విడతలో తీసుకునే భూముల్లో 5 వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు, 2500 ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు, మరో 2500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తారు. అలాగే ఈ భూములిచ్చిన రైతులకు మూడేళ్లలో రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే రాజధానిలో వైద్య, విద్య సంస్థలు ఏర్పాటు చేసే వారికి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపు ఇవ్వాలని తాజాగా జరిగిన సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు.

పెట్టుబడులు రావాలంటే, భూముల విలువ పెరగాలంటే ఎయిర్ పోర్టుతో పాటు స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. అలాగే అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేస్తే ఏడాదికి రెండు, మూడు ఈవెంట్లు అయినా నిర్వహించి వివిధ దేశాల క్రీడాకారుల్ని రప్పించేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AmaravatiFarmers #LandAcquisition #SecondPhase #FlatsForFarmers #APCapitalNews #GoodNews #AmaravatiDevelopment